ఎన్టీఆర్ జిల్లా బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ కె. శివశర్మ మీడియా పాయింట్స్
గత ప్రభుత్వ పాలనలో తిరుపతి లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
*సాక్షాత్తు స్వామివారి వర ప్రసాదంగాభావించే టీడీపీ లడ్డుని అపవిత్రం చేశారు..
*భక్తులు టీడీపీ లడ్డుని ఎంతో పవిత్రం గా భావిస్తారు..
* జంతువుల కొవ్వుతో చేసిన నెయ్యి లడ్డు లో వాడటం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి..
* జగన్ కమీషన్ లకు కక్కుర్తి పడి తిరుమలలో ఆధ్యాత్మికతను దెబ్బతిసిసేందుకు కుట్ర చేశాడు.
*జగన్ అధికారం లోన ఉన్నప్పుడు తిరుమల సెట్టింగ్ ను తన ఇంటి వద్ద వేసి దేవుడ్ని అపహాస్యం చేశాడు
*లడ్డు ప్రసాదం విషయంలో చేసిన తప్పు కప్పి పుచ్చుకోవటానికి జగన్ కొత్త డ్రామాలు ఆడుతున్నాడు.
*తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో వైవి సుబ్బారెడ్డి చేసిన తప్పు నేపథ్యంలో ఆత్మర్పణ చేసుకోవాలి.
*జగన్ రాష్ట్రానికి పట్టిన చీడ అందుకే ప్రజలు సరైన తీర్పు ఇచ్చారు.
* ఇక దేవుడే సరైన తీర్పు ఇవ్వాలి..
*రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ కి ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి.
*కమీషన్ల కోసం భక్తుల మనోభావాలకు దెబ్బతీసేందుకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్