Friday, September 20, 2024

ఐదు రోజుల పాటు ఆన్లైన్ పాస్ పోర్టు సేవలు బంద్

దేశంలో ఆన్లైన్ పాస్ పోర్టు సేవలు ఐదు రోజుల పాటు నిలిచి పోనున్నాయి. సాంకేతిక నిర్వహణకు సంబంధించిన పనుల్లో భాగంగా ఆగస్టు 29న రాత్రి 8 గంటల నుంచి సెప్టెంబర్ 2 ఉదయం 6 గంటల వరకు ‘పాస్ పోర్టు సేవా పోర్టల్’ సేవలను నిలిపేస్తున్నారు. ఇప్పటికే బుకింగ్ లో ఉన్న దరఖాస్తుదారుల అపాయింట్మెంట్స్ ను రీ-షెడ్యూల్ చేయనున్నారు. ఈ మేరకు విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటన విడుదల చేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular