Sunday, April 13, 2025

పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి రామయ్య కన్నుమూత

శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో వనజీవి రామయ్య మృతి చెందారు. మొక్కల ప్రేమికుడు రామయ్య.. ఇంటిపేరునే వనజీవిగా మార్చుకున్నారు. జీవితమంతా మొక్కలు నాటి పెంచారు.

వనజీవి రామయ్య స్వగ్రామం ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి. కోటిగా పైగా మొక్కలు నాటన ఆయన సరికొత్త చరిత్ర సృష్టించారు. 2016లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com