Wednesday, May 14, 2025

డోన్  రైల్వే స్టేషన్ లో ప్రయాణికుడి మృతి..

లక్నో నుంచి యశ్వంత్పూర్ ట్రైన్ లో ప్రయాణం చేస్తున్న జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి.డోన్ రైల్వే స్టేషన్ లో ఆగిన ట్రైన…ఒక్క సారిగా ఫిట్స్ రావడంతో వైద్యం కోసం రైల్వే హాస్పిటల్ కు తరలింపు.కోలుకోలేక ప్రాణాలు విడిచిన ప్రయాణికుడు…పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com