Friday, September 20, 2024

ఆకలితో అలమటిస్తున్న ఎన్టీఆర్ జిల్లా మైలవరం ప్రభుత్వ ఆసుపత్రి రోగులు

ఎన్టీఆర్ జిల్లా మైలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు, ఆకలితో అలమటిస్తున్నారు… రెండు రోజుల నుంచి సమయానికి ఆహారం ఇవ్వడం లేదని సిబ్బందిని ప్రశ్నిస్తే, వంట గ్యాస్ అయిపోయిందని చెబుతున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేశారు.

డబ్బులు ఉన్నవారు బయట నుంచి తెచ్చుకోగా డబ్బు లేని వారు పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.. గత ప్రభుత్వంలో బకాయిలు చెల్లించకపోవడంతోనే కాంట్రాక్టర్లు సమయానికి ఆహారం అందించలేక ఇబ్బంది పడుతున్నారని అధికారులు తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

Lavanya Tripati New Pics

Ishita Raj Insta Hd Pics

Nabha Natash New photos