Saturday, May 31, 2025

ఆకలితో అలమటిస్తున్న ఎన్టీఆర్ జిల్లా మైలవరం ప్రభుత్వ ఆసుపత్రి రోగులు

ఎన్టీఆర్ జిల్లా మైలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు, ఆకలితో అలమటిస్తున్నారు… రెండు రోజుల నుంచి సమయానికి ఆహారం ఇవ్వడం లేదని సిబ్బందిని ప్రశ్నిస్తే, వంట గ్యాస్ అయిపోయిందని చెబుతున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేశారు.

డబ్బులు ఉన్నవారు బయట నుంచి తెచ్చుకోగా డబ్బు లేని వారు పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.. గత ప్రభుత్వంలో బకాయిలు చెల్లించకపోవడంతోనే కాంట్రాక్టర్లు సమయానికి ఆహారం అందించలేక ఇబ్బంది పడుతున్నారని అధికారులు తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

సొంత పార్టీ వాళ్లే ఎంపీగా ఓడించారన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com