Saturday, May 17, 2025

శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

ఏలూరు జిల్లా ఐ.ఎస్.జగన్నాథ పురం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభ స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. ఆలయంలో జరుగుతున్న సుదర్శన నరసింహ ధన్వంతరి గరుడ ఆంజనేయ సుబ్రమణ్య అనంత హోమంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com