Monday, May 19, 2025

మళ్లీ వస్తున్నా ఈ నెలలో ప్రధాని మోడీ టూర్​

టీఎస్​, న్యూస్​:రాష్ట్రానికి ప్రధాని టూర్​ మరోసారి ఖరారైంది. పార్లమెంట్​ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రాష్ట్రానికి రానున్నారు. ఈ నెల 8న వేములవాడ, వరంగల్​లో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభల్లో ప్రధాని పాల్గొంటారు. ఈ నెల 10న మహబూబ్​నగర్​, హైదరాబాద్​లో జరిగే సభలకు హాజరవుతారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర నేతలకు సమాచారం ఇచ్చారు.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com