Sunday, September 29, 2024

తెలంగాణలో ముగిసిన పోలింగ్

తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు కావడంతో 13 నియోజకవర్గాల్లో గంట ముందే పోలింగ్ సిబ్బంది ముగించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన ములుగు, జయశంకర్ భూపాలపల్లి, కొత్తగూడెం, ఆసిఫాబాద్, రామగుండం, ఆదిలాబాద్, మహబూబాబాద్, నిర్మల్, భద్రాచలం, బెల్లంపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట, పినపాక, యెల్లెందు, ములుగు, భూపాలపల్లి, మంథని, చెన్నూరు, ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లో గంట ముందే పోలింగ్ ముగిసింది. అయితే ఐదు గంటల లోపు క్యూలైన్లలో నిల్చున్నవారికి ఎంతసేపైనా ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular