Saturday, May 3, 2025

తెలంగాణలో ముగిసిన పోలింగ్

తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు కావడంతో 13 నియోజకవర్గాల్లో గంట ముందే పోలింగ్ సిబ్బంది ముగించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన ములుగు, జయశంకర్ భూపాలపల్లి, కొత్తగూడెం, ఆసిఫాబాద్, రామగుండం, ఆదిలాబాద్, మహబూబాబాద్, నిర్మల్, భద్రాచలం, బెల్లంపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట, పినపాక, యెల్లెందు, ములుగు, భూపాలపల్లి, మంథని, చెన్నూరు, ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లో గంట ముందే పోలింగ్ ముగిసింది. అయితే ఐదు గంటల లోపు క్యూలైన్లలో నిల్చున్నవారికి ఎంతసేపైనా ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com