Wednesday, May 14, 2025

ఎండల ఎఫెక్ట్​ తెలంగాణలో పోలింగ్ సమయం పెంపు

టీఎస్​, న్యూస్​:రాష్ట్రంలో ఎండల ఎఫెక్ట్​తో పోలింగ్​ సమయాన్ని పెంచుతూ ఈసీ నిర్ణయం తీసుకున్నది. దీనిపై ఆయా రాజకీయ పక్షాల వినతితో పోలింగ్​ సమయం పెంచాలని ఈసీకి రాష్ట్రం నుంచి నివేదించారు.దీంతో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ నిర్వహించాలని ఈసీ పర్మిషన్​ ఇచ్చింది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com