Tuesday, March 11, 2025

ప్రజా కవి కాళోజీ నారాయణరావు నిత్య స్మరణీయుడు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి అని, అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి అని, అన్యాయాన్ని ఎదిరించిన వారే తనకు ఆరాధ్యుడని ప్రకటించిన ప్రజా కవి కాళోజీ నారాయణరావు నిత్య స్మరణీయుడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. కాళోజీ నారాయణరావు వర్ధంతిని పురస్కరించుకొని ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో కాళోజి నారాయణరావు చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాగర్కర్నూల్ ఎంపి మల్లు రవి, కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డిలు పాల్గొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com