Saturday, May 3, 2025

రిపోర్టింగ్ చేస్తూ పడి పోయాడు..

అస్సాంలో వరద బీభత్సం కొనసాగుతుండటంతో జన జీవనం స్తంభించింది..
ఈ క్రమంలో వరద ప్రాంతాల్లోని ప్రజల సమస్యలను రిపోర్ట్ చేసేందుకు వెళ్లిన ఓ జర్నలిస్టు తృటిలో ప్రాణాలతో బయట పడ్డారు.. నది పక్కన నిల్చొని ప్రజలతో మాట్లాడుతుండగా ఆయన నీటిలో పడిపోయారు.
దీంతో, అక్కడున్న వారు చేయందించి ఆయన్ను కాపాడారు. అయితే, జనాలను అలా నది అంచున నిల్చో బెట్టి రిపోర్టింగ్ చేయడమెందుకని కొందరు మండి పడుతున్నారు..

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com