Monday, September 30, 2024

నిమ్స్ లో ఉద్యోగుల పదవీ విరమణ….ఘనంగా సన్మానించిన డైరెక్టర్

నిమ్స్ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్న పలువురు ఉద్యోగులు సోమవారం పదవీ విరమణ చేశారు.

ఆసుపత్రి మొదటి అంతస్థులోని లెర్నింగ్ సెంటర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ఆసుపత్రి డైరెక్టర్ నగరి భీరప్ప గారు వారిని ఘనంగా సత్కరించి, వారు ఆసుపత్రికి అందించిన సేవల్ని కొనియాడారు.

*పదవీ విరమణ పొందుతున్న వారిలో  ఫణి కుమార్ మేనేజర్  డేటా బేస్ అడ్మినిస్ట్రేషన్ , రేష్మ శెట్టి  టెకినికల్ ఆఫీసర్ , యాదయ్య సీనియర్ సీక్రెటీరియల్ అసిస్టెంట్ , తిరుపతి రెడ్డి సెక్యూరిటీ, శ్రీనివాస్ రావు థెటర్ అసిస్టెంట్ లు ఉన్నారు.

* ఈ కార్యక్రమంలో , ఎగ్జిక్యూటివ్ రిజిస్టర్  డా. శాంతీవీర్ గారు, మరియు వివిధ ఉద్యోగుల సంఘ నాయకులు , ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని పదవీ విరమణ చేస్తున్నటువంటి తోటి ఉద్యోగులను ఘనంగా సన్మానించారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular