Friday, September 20, 2024

ఢిల్లీలో బిజీబిజీగా గడిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఏఐసిసి ప్రధాన కార్యదర్శితో భేటీ
రాష్ట్ర రాజకీయాలు, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై చర్చ
హైదరాబాద్‌కు తిరిగొచ్చిన సిఎం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు. సిఎం రేవంత్ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌ను సిఎం కలిశారు. రాష్ట్ర రాజకీయాలు, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై ఆయనతో చర్చించారు. దీంతోపాటు వర్షాలు, -వరదలపైనా ఇరువురు మాట్లాడుకున్నట్లుగా తెలిసింది. అనంతరం గురువారం రాత్రి తిరిగి సిఎం రేవంత్ హైదరాబాద్‌కు చేరుకున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

Lavanya Tripati New Pics

Ishita Raj Insta Hd Pics

Nabha Natash New photos