Monday, March 10, 2025

ఢిల్లీలో బిజీబిజీగా గడిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఏఐసిసి ప్రధాన కార్యదర్శితో భేటీ
రాష్ట్ర రాజకీయాలు, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై చర్చ
హైదరాబాద్‌కు తిరిగొచ్చిన సిఎం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు. సిఎం రేవంత్ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌ను సిఎం కలిశారు. రాష్ట్ర రాజకీయాలు, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై ఆయనతో చర్చించారు. దీంతోపాటు వర్షాలు, -వరదలపైనా ఇరువురు మాట్లాడుకున్నట్లుగా తెలిసింది. అనంతరం గురువారం రాత్రి తిరిగి సిఎం రేవంత్ హైదరాబాద్‌కు చేరుకున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com