Friday, September 20, 2024

వస్త్రంపై సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటం

  • వస్త్రంపై సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటం
  • ప్రతిభతో అభిమానాన్ని చాటుకున్న చేనేత కళాకారుడు

ఓ చేనేత కళాకారుడు వస్త్రంపై సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని రూపొందించారు. రాజన్న సిరిసిల్ల పట్టణ కేంద్రానికి చెందిన వెల్డి హరిప్రసాద్ అనే చేనేత కళాకారుడు తన ప్రతిభతో అభిమానాన్ని చాటుకున్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఉన్న అభిమానంతో తన కళను ఉపయోగించి రేవంత్ చిత్రపటాన్ని వస్త్రంపై రూపొందించారు. ఈ చిత్రపటాన్ని తన కులవృత్తికి గుర్తుగా చిన్న మగ్గంపై ఏర్పాటు చేశారు. అద్భుతంగా ఉన్న ఈ చిత్రాన్ని నేయడానికి మూడు రోజుల పాటు శ్రమించానని హరిప్రసాద్ చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో తన కళాకండాన్ని సిఎం రేవంత్ రెడ్డికి అందజేసినట్లు వెల్డి హరిప్రసాద్ తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

Lavanya Tripati New Pics

Ishita Raj Insta Hd Pics

Nabha Natash New photos