Monday, May 12, 2025

మోతె మండల జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం..

సూర్యాపేట జిల్లా : కోదాడ మోతె మండల కేంద్రం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం..కూలి పనులకు వెళ్తున్న ఆటోని ఢీకొట్టిన మధిర డిపోకు చెందిన బస్సు..ముగ్గురు కూలీలు మృతి, 12 మందికి తీవ్ర గాయాలు..మృతులు మునగాల మండలం రామసముద్రానికి చెందిన వారిగా గుర్తింపు..మోతె మండలం బుర్కచర్లలో మిరప పనులకు వెళ్తుండగా ప్రమాదం..సూర్యాపేట ప్రాంతీయ ఆసుపత్రికి తరలింపు..

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com