Monday, April 21, 2025

విద్యార్థినులతో రోజూ 200 గుంజీలు తీయించిన ప్రిన్సిపల్.. నడవలేని స్థితిలో బాలికలు

విద్యార్థినులతో రోజూ 200 గుంజీలు తీయించిన ప్రిన్సిపల్.. నడవలేని స్థితిలో బాలికలు.అల్లూరి జిల్లా రంపచోడవరం ఏపీఆర్ బాలికల జూనియర్ కాలేజీలో క్రమశిక్షణ పేరుతో విద్యార్థినులతో 3 రోజుల పాటు 200 గుంజీలు తిపించిన ప్రిన్సిపల్ ప్రసూన.తీవ్ర అస్వస్థతకు గురైన 50 మంది బాలికలు.. నడవలేని స్థితిలో ఉన్న బాలికలను చేతులపై మోసుకెళ్తున్న తోటి విద్యార్థినులు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com