Friday, September 20, 2024

విద్యార్థినులతో రోజూ 200 గుంజీలు తీయించిన ప్రిన్సిపల్.. నడవలేని స్థితిలో బాలికలు

విద్యార్థినులతో రోజూ 200 గుంజీలు తీయించిన ప్రిన్సిపల్.. నడవలేని స్థితిలో బాలికలు.అల్లూరి జిల్లా రంపచోడవరం ఏపీఆర్ బాలికల జూనియర్ కాలేజీలో క్రమశిక్షణ పేరుతో విద్యార్థినులతో 3 రోజుల పాటు 200 గుంజీలు తిపించిన ప్రిన్సిపల్ ప్రసూన.తీవ్ర అస్వస్థతకు గురైన 50 మంది బాలికలు.. నడవలేని స్థితిలో ఉన్న బాలికలను చేతులపై మోసుకెళ్తున్న తోటి విద్యార్థినులు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

Lavanya Tripati New Pics

Ishita Raj Insta Hd Pics

Nabha Natash New photos