విద్యార్థినులతో రోజూ 200 గుంజీలు తీయించిన ప్రిన్సిపల్.. నడవలేని స్థితిలో బాలికలు.అల్లూరి జిల్లా రంపచోడవరం ఏపీఆర్ బాలికల జూనియర్ కాలేజీలో క్రమశిక్షణ పేరుతో విద్యార్థినులతో 3 రోజుల పాటు 200 గుంజీలు తిపించిన ప్రిన్సిపల్ ప్రసూన.తీవ్ర అస్వస్థతకు గురైన 50 మంది బాలికలు.. నడవలేని స్థితిలో ఉన్న బాలికలను చేతులపై మోసుకెళ్తున్న తోటి విద్యార్థినులు.