Friday, October 18, 2024

రోడ్డు ప్రమాదం లో ఏడుగురు మృతి

 మెదక్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.శివంపేట మండలంలోని రత్నాపూర్ వాగులో ఓ కారు అదుపు తప్పి పడిపోయింది.ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించగా,ఒకరు గాయపడ్డారు.క్షతగాత్రుడిని స్థానికులు హాస్పిటల్ కు తరలించారు.మృతులను రత్నాపూర్,తాళ్లపల్లి,పాము తండా వాసులుగా గుర్తించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

మోసం చేయడంలో రేవంత్ రెడ్డి ఘనుడు అన్న మంద కృష్ణ మాదిగ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular