Saturday, April 19, 2025

హైదరాబాద్ లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన- పప్పు కూరలో జెర్రి

హైదరాబాద్ లో ఒళ్లు గగుర్పాటుకు గురయ్యే ఘటన చోటుచేసుకుంది. అబిడ్స్ లోని తాజ్ మహల్ హోటల్ లో పప్పు కర్రీలో జెర్రి  ప్రత్యక్ష్యమైంది. సికింద్రాబాద్ కు చెందిన ఓ కస్టమర్ పప్పు కర్రీ ఆర్డర్ చేయగా అందులో జెర్రి కనిపించింది. దీంతో కస్టమర్ ఒక్కసారిగా కంగుతిన్నాడు. తాను తిన్నదంతా కక్కేశాడు. హోటల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చింది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ అధికారులకు పిర్యాదు చేశాడు కస్టమర్. ఇలా తినే ఆహారంలో ఏకంగా జెర్రి రావడంతో అందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు తాజ్ మహల్ హోటల్ పేరు చెబుతేనే వణికిపోతున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com