Saturday, April 26, 2025

సింధూ గేట్స్‌ క్లోజ్‌

పాకిస్థాన్‌క నీటి ప్రవాహాన్ని ఆపేసిన భారత్‌

పాకిస్తాన్‌‌‌కు సింధు నది నీటి ప్రవహన్ని భారత్ నిలిపివేసింది. ఈ నేపథ్యంలో తర్బెలా డ్యామ్ నాలుగు గేట్లను డ్యామ్ అధికారులు మూసివేశారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా అధికారులు సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేశారు. అయితే కశ్మీర్‌లో ఉగ్రవాదులు 26 మంది టూరిస్టులను దారుణంగా చంపిన సంగతి తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వం సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. ఒప్పందాన్ని రద్దు చేసిన తర్వాత నది నుంచి పాకిస్థాన్‌కు వెళ్లే తర్బెలా డ్యామ్‌ గేట్లను మూసేశారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com