Saturday, May 10, 2025

శ్రీనగర్‌ ఎయిర్‌పోర్ట్‌పై పాక్‌ దాడి

మళ్ళీ దాడులను మొదలెట్టిన పాకిస్తాన్ ఎయిర్ పోర్ట్ లను ప్రధాన లక్ష్యంగా చేసుకుంటోంది. ఎక్కడ అయితే జనవాహిని ఎక్కువగా ఉంటుందో అక్కడే అల్లర్లు దాడులకు పాల్పడుతుంది. ఈరోజు కాల్పులు మొదలైన కొద్దిసేపటికే శ్రీనగర్ విమానాశ్రయం దగ్గరలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే జమ్మూ కాశ్మీర్ ఎయిర్ పోర్ట్ దగ్గరలో పేలుళ్లు వినిపించాయి.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com