Wednesday, October 2, 2024

అమరావతి:  బాలింత కష్టంపై స్పందించిన ప్రభుత్వం 

– బాలింత‌ను ఆస్ప‌త్రికి తీసుకువెళ్ళేందుకు అవ‌స్థ‌లు ప‌డిన కుటుంబ స‌భ్యులు
– అల్లూరి  సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం సుందరికొండలో గత వారం జరిగిన ఘటన
– ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితుల్లో బాలింత‌ను భుజంపై మోసి, పెద్దేరువాగు దాటించిన కుటుంబ స‌భ్యులు
– ఈ ఘటన  మీడియాలో వైరల్
– మీడియాలో  వైరల్  కావడంతో .. స్పందించిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి
– వెంటనే స్థానిక ఎమ్మెల్యే,   సంబంధిత అధికారులతో మాట్లాడిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి
– వాగు దాటేందుకు బాలింతలు పడుతున్న కష్టాలను చూసి చలించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి
– బాలింతలు వాగు దాటేందుకు.. రోప్ వే బ్రిడ్జిని మంజూరు చేయించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి
– 70 లక్షలతో  ఎస్టిమేషన్ వేసిన అధికారులు
– వర్షాలు తగ్గాక  త్వరలో  రోప్ వే బ్రిడ్జి  పనులు ప్రారంభం
– మంత్రి గుమ్మడి సంధ్యారాణి చొరవతో రోప్ వే బ్రిడ్జి మంజూరు కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న గిరిజనులు, గ్రామస్తులు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular