Sunday, September 29, 2024

హైడ్రా బాధితుల కన్నీటి గాధ

* హైడ్రా బాధితుల కన్నీటి గాధ
* హైడ్రా కూల్చివేతలతో గుండెపగిలి బాధితురాలు మృతి
ఈ నెల 8న సున్నంచెరువు కూల్చివేతలతో తన గుడిసె కోల్పోయిన అంజలి అనే మహిళ తన సోదరుడి ఇంటికి తల దాచుకోవడానికి వెళ్లి గుండెపోటుతో మృతి చెందింది.
విజయ్ ప్రతాప్ గౌడ్ రూ.50 లక్షలతో ఫుడ్ కేటరింగ్ పెట్టుకొని 68 మందిని తన దగ్గర పనికి పెట్టుకున్నాడు.. హైడ్రా కూల్చివేతలో తన గోడౌన్ పోవడంతో రూ.50 లక్షలు నష్టం జరగగా, 68 మంది ఉపాధి కోల్పోయారు.
రవి అనే మరో బాధితుడు కడుపుతో ఉన్న తన భార్య రోదిస్తున్న తన సామగ్రిని బయట పెట్టుకోడానికి అధికారులు సమయం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular