Saturday, May 10, 2025

హైడ్రా బాధితుల కన్నీటి గాధ

* హైడ్రా బాధితుల కన్నీటి గాధ
* హైడ్రా కూల్చివేతలతో గుండెపగిలి బాధితురాలు మృతి
ఈ నెల 8న సున్నంచెరువు కూల్చివేతలతో తన గుడిసె కోల్పోయిన అంజలి అనే మహిళ తన సోదరుడి ఇంటికి తల దాచుకోవడానికి వెళ్లి గుండెపోటుతో మృతి చెందింది.
విజయ్ ప్రతాప్ గౌడ్ రూ.50 లక్షలతో ఫుడ్ కేటరింగ్ పెట్టుకొని 68 మందిని తన దగ్గర పనికి పెట్టుకున్నాడు.. హైడ్రా కూల్చివేతలో తన గోడౌన్ పోవడంతో రూ.50 లక్షలు నష్టం జరగగా, 68 మంది ఉపాధి కోల్పోయారు.
రవి అనే మరో బాధితుడు కడుపుతో ఉన్న తన భార్య రోదిస్తున్న తన సామగ్రిని బయట పెట్టుకోడానికి అధికారులు సమయం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com