Monday, May 12, 2025

భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వారిని కఠినంగా శిక్షించాలి : మోషేన్‌ రాజు

ఢిల్లీ : తిరుపతి లడ్డు వివాదం పై స్పందించిన ఏపీ  శాసనమండలి  ఛైర్మన్ కొయ్య మోషేను రాజు.తిరుపతి లడ్డు కల్తీ పై నేను కూడా సిబిఐ విచారణ కోరుతున్నాను.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లడ్డు కల్తీ జరిగిందని చెప్పారు.తిరుపతి లడ్డు వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలి.నిజంగా కల్తీ జరిగిందని తేలితే దోషులను కఠినంగా శిక్షించాలి.కోట్లాదిమంది భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వారిని కఠినంగా శిక్షించాలి.ప్రతిపక్షాలు సహితం  కూడా కోర్టుకు వెళ్లాయి.నిజాలు వాస్తవాలు బయటకు రావాలి.దేవుడి దగ్గర జరిగిన నిజాలు ప్రజలకు తెలియాలి.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com