Sunday, March 16, 2025

మచిలీపట్నంలో ముగ్గురు పిల్లలు మిస్సింగ్

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ముగ్గురు పిల్లలు మిస్సింగ్ పై ఇనగుదురు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కాలేఖాన్ పేట మంచినీటి కాలువ సమీపంలో నివాసం ఉంటున్న ముగ్గురు యానాది పిల్లలు శుక్రవారం ఉదయం 7గంటలకు స్కూల్ కు బయలుదేరి వెళ్లగా తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు. శనివారం ఇనగుదురు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు పిల్లల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com