Saturday, May 10, 2025

టిపిసిసి క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్‌

పరామర్శించిన ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

టిపిసిసి క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్‌ను ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శనివారం పరామర్శించారు. బంజారాహిల్స్ లోని మధుయాష్కీ నివాసానికి వచ్చిన ఉప ముఖ్యమంత్రి భట్టి అనసూయ మృతి, ఆమె మరణానికి గల కారణాలను మధుయాష్కీని అడిగి తెలుసుకున్నారు.

అనసూయ చిత్రపటానికి నివాళులర్పించిన భట్టి విక్రమార్క తన సంతాపాన్ని ప్రకటించారు. మధుయాష్కి గౌడ్‌కి, ఆయన కుటుంబ సభ్యులకు భట్టి తన సానుభూతిని తెలియజేశారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com