Sunday, March 16, 2025

Breaking: పదో తరగతి పరీక్షల్లో మార్పులు

ఇకపై వంద మార్కుల పేపర్
ఇంటర్నల్ మార్కులను ఎత్తివేసిన విద్యాశాఖ

పదో తరగతి పరీక్షల్లో విద్యాశాఖ కీలక మార్పులు చేసింది. .ఇకపై 100 మార్కుల పేపర్ ఉండనుంది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్నల్ మార్కులను ఎత్తివేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ 80 మార్కులకే పేపర్ ఉండేది, మరో 20 మార్కులతో ఇంటర్నల్ ఎగ్జామ్ ఉండేది. అయితే ఆ పద్ధతిని విద్యాశాఖ ఎత్తేయాలని నిర్ణయం తీసుకుంది విద్యాశాఖ. గత కొన్ని సంవత్సరాలుగా గ్రేడింగ్ పద్ధతిలో రిజల్ట్స్ వచ్చాయి. తాజాగా గ్రేడింగ్ సిస్టమ్ ను ఎత్తివేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్నల్ మార్కుల్లో అక్రమాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు రావడంతో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com