Wednesday, September 18, 2024

అన్న క్యాంటీన్ల‌కు విశ్రాంత అధ్యాప‌కురాలు తుల‌స‌మ్మ రూ.5 ల‌క్షల విరాళం

అమ‌రావ‌తి: అన్న క్యాంటీన్ల‌కు గుంటూరు న‌గ‌రానికి చెందిన విశ్రాంత అధ్యాప‌కురాలు మేకా తుల‌స‌మ్మ రూ.5ల‌క్ష‌లు విరాళ‌మిచ్చారు. గుంటూరు ప్ర‌భుత్వ మ‌హిళా క‌ళాశాల‌లో భౌతికశాస్త్ర అధ్యాప‌కురాలిగా సుదీర్ఘంగా సేవ‌లందించి ఆమె ఉద్యోగ విర‌మ‌ణ చేశారు. మంగ‌ళ‌వారం స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడును క‌లిసి చెక్కు అంద‌జేశారు. అన్న క్యాంటీన్ కు విరాళం ఇచ్చిన ఆమెను సీఎం చంద్ర‌బాబు అభినందించారు. ఆమె స్ఫూర్తిని కొనియాడారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular