Sunday, September 29, 2024

సిఎంను కలిసిన ఉపాధ్యయ సంఘాల నాయకులు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. 15 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న అప్ గ్రెడేషన్ సమస్యను పరిష్కరించినందుకు సిఎంకు ఉపాధ్యాయ సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించినందుకు ముఖ్యమంత్రికి వారు ధన్యవాదాలు తెలిపారు. పిఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు హర్షవర్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో సిఎంను ఉపాధ్యాయ సంఘాల నాయకులు కలిశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular