Friday, April 18, 2025

ఎమ్మెల్యే వనమాకు సుప్రీంలో ఊరట

కొత్త‌గూడెం ఎమ్మెల్యే వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర‌రావుకు సుప్రీం కోర్టులో ఊర‌ట ల‌భించింది. హైకోర్టు ఇటీవ‌ల ఆయ‌న‌పై అన‌ర్హ‌త వేటు వేయ‌డంతో సుప్రీం కోర్టును ఆశ్ర‌యించారు. దీంతో, సోమ‌వారం విచారించిన సుప్రీం కోర్టు ఎమ్మెల్యే అన‌ర్హ‌త వేటుపై స్టే ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ప్ర‌తివాదుల‌కు నోటీసుల్ని జారీ చేసింది. రెండు వారాల్లో కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని ఆయ‌న ఆదేశించారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com