Thursday, May 1, 2025

పారా క్రీడల అభివృద్ధికి కృషిచేస్తాం

* పారా క్రీడల అభివృద్ధికి కృషిచేస్తాం
* పారాలంపిక్స్ లో అద్భుత ప్రతిభ కనబరచిన షేక్ అర్షద్ కు అభినందన
అమరావతిః రాష్ట్రంలో పారా క్రీడల అభివృద్ధికి కృషిచేస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉండవల్లిలోని నివాసంలో ఏఎమ్ఎఫ్ ఫౌండర్ ఆదిత్య మెహతా నేతృత్వంలో పారా క్రీడాకారులు మంత్రి లోకేష్ ను కలిశారు. ఇటీవల పారిస్ లో నిర్వహించిన పారాలింపిక్స్ లో పాల్గొని అద్భుత ప్రతిభ కనబరచిన షేక్ అర్షద్ ను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. రాష్ట్రంలో పారా క్రీడల అభివృద్ధికి మద్దతుగా నిలుస్తామన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com