Sunday, April 20, 2025

శని, ఆదివారాల్లో ఎందుకు కూల్చేస్తున్నారు?: హైడ్రాను ప్రశ్నించిన హైకోర్టు

హైదరాబాద్‌: హైడ్రాపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. కమిషనర్‌ రంగనాథ్‌ వర్చువల్‌గా హాజరయ్యారు. అమీన్‌పూర్‌ తహసీల్దార్‌ కోర్టులో హాజరై వివరణ ఇచ్చారు. శని, ఆదివారాలు, సూర్యాస్తమయం తర్వాత ఎందుకు కూల్చివేతలు చేపడుతున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం మీరు ఎందుకు పని చేయాలని ప్రశ్నించింది. సెలవుల్లో ఎందుకు నోటీసులు ఇచ్చి, అత్యవసరంగా కూల్చివేస్తున్నారని అడిగింది. శని, ఆదివారాల్లో కూల్చివేయొద్దని గతంలో కోర్టు తీర్పులున్నాయని గుర్తు చేసింది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com