Sunday, June 8, 2025

కాంగ్రెస్ నేతలకు వైయస్ జయంతి కానుక

  • 35 కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం
  • ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

చాలా మంది ఆశావహులు ఎంపి ఎన్నికల కు ముందే నామినేటేడ్ పదవులకు దరఖాస్తు చేసుకున్నారు.
పార్టీలో చురుగ్గా పని చేసి సేవలందించిన వారికి ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఈ పదవుల ను అప్పగించారు.

జన నేత డాక్టర్ వైయస్ జయంతి కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలందరికీ పండుగ రోజు.
అందుకే ఆయన జయంతి ని పురస్కరించుకుని నామినేటెడ్ పదవుల భర్తీ కి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు.

ప్ర‌దాన వార్త‌లు

సొంత పార్టీ వాళ్లే ఎంపీగా ఓడించారన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com