- 35 కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం
- ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
చాలా మంది ఆశావహులు ఎంపి ఎన్నికల కు ముందే నామినేటేడ్ పదవులకు దరఖాస్తు చేసుకున్నారు.
పార్టీలో చురుగ్గా పని చేసి సేవలందించిన వారికి ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఈ పదవుల ను అప్పగించారు.
జన నేత డాక్టర్ వైయస్ జయంతి కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలందరికీ పండుగ రోజు.
అందుకే ఆయన జయంతి ని పురస్కరించుకుని నామినేటెడ్ పదవుల భర్తీ కి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు.