Friday, September 20, 2024

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాడి…

ఎన్టీఆర్ జిల్లా నందిగామ:కంచికచర్ల మండలం కీసర గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాడి.తెల్లవారుజామున వినాయక నిమజ్జనం సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ.కారులో వెళ్తున్న వారిపై దాడి చేసిన వైసిపి శ్రేణులు.ఘర్షణలో పలువురికి గాయలు, ధ్వంసమైన కారు.పోలీసుల అదుపులో వైసిపి పార్టీ శ్రేణులు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular