Sunday, April 20, 2025

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాడి…

ఎన్టీఆర్ జిల్లా నందిగామ:కంచికచర్ల మండలం కీసర గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాడి.తెల్లవారుజామున వినాయక నిమజ్జనం సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ.కారులో వెళ్తున్న వారిపై దాడి చేసిన వైసిపి శ్రేణులు.ఘర్షణలో పలువురికి గాయలు, ధ్వంసమైన కారు.పోలీసుల అదుపులో వైసిపి పార్టీ శ్రేణులు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com