Friday, September 20, 2024

వరద బాధితులకు 50వేల మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేపట్టిన వైస్సార్సీపీ ..

  • వరద బాధితులకు 50వేల మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేపట్టిన వైస్సార్సీపీ ..
  • బొత్స సత్యనారాయణ, MLC వైస్సార్సీపీ

– 33 కార్పొరేషన్ లలో ప్రజలు వరద ముంపుకు గురయ్యారు..

– బుడమేరు వరద, ప్రభుత్వ అలసత్వంతో విజయవాడ ప్రజలు అవస్థలు పడ్డారు..

– మూడు రోజులు వరద నీటిలో ఉండి ప్రజలు పడ్డ బాధలు వర్ణనాతీతం..

– పార్టీ కార్యకర్తలు సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు..

– జగన్ మోహన్ రెడ్డి కోటి రూపాయల ప్రకటనతో పాటు ప్రజలకు పాలు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేశాం..

– నిత్యవసర సరుకులు ఇవ్వాలని గతంలో నిర్ణయించామ్..

– 50వేల కుటుంబాలకు తొమ్మిది సరుకులతో కిట్ పంపిణీ చేస్తున్నాం

– చంద్రబాబు చెప్పిందే చెపుతాడు..

– అబద్దన్ని పదే పదే చెప్పి నిజం అని నమ్మిస్తాడు..

– 2009లో వరదలు వొచ్చినప్పుడు మేము చర్యలు తీసుకున్నాం..

– అధికారులు, పార్టీ నాయకులకు ముందే వరద వస్తుందని తెలుసని చెప్పారు..

– వరదలు అర్ధరాత్రి రావు..అప్పటికప్పుడు రావు సమాచారం ఉంటుంది..

– వరదలపై మోనేటిరింగ్ లేదు..

– ప్రతిదీ గత ప్రభుత్వం చెబితే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొంది ఎందుకు?

– కృష్ణలంక రేటర్నింగ్ వాల్ కట్టడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిoది..

– అమరావతిలో 6 రిజర్వాయర్లు కట్టడం ఎందుకు మునగకుండానే కదా..

– మేము దిగి పాలు పంచిపెట్టే వరకు బాధితులకు పాలు ఇచ్చే నాధుడు లేడు..

– నష్టాన్ని అంచనా వేయాలి..

– ఒక యూనిఫామ్ పాలసీ తీసుకొని ప్రజలకు నష్ట పరిహారం ఇవ్వాలి..

– ప్రతి ఇంటికి ఎన్యుమరేషన్ చేయాలి.. కానీ చేస్తున్న పరిస్థితి నేటికి లేదు..

– ప్రజలకు పనికొచ్చే కార్యక్రమం ఏది చేసినా స్వాగతిస్తాం..

కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తూర్పు నియోజకవర్గం వైసిపి ఇన్చార్జ్ దేవినేని అవినాష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, షేక్ ఆసిఫ్, పొతిన మహేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

Lavanya Tripati New Pics

Ishita Raj Insta Hd Pics

Nabha Natash New photos