-
వరద బాధితులకు 50వేల మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేపట్టిన వైస్సార్సీపీ ..
-
బొత్స సత్యనారాయణ, MLC వైస్సార్సీపీ
– 33 కార్పొరేషన్ లలో ప్రజలు వరద ముంపుకు గురయ్యారు..
– బుడమేరు వరద, ప్రభుత్వ అలసత్వంతో విజయవాడ ప్రజలు అవస్థలు పడ్డారు..
– మూడు రోజులు వరద నీటిలో ఉండి ప్రజలు పడ్డ బాధలు వర్ణనాతీతం..
– పార్టీ కార్యకర్తలు సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు..
– జగన్ మోహన్ రెడ్డి కోటి రూపాయల ప్రకటనతో పాటు ప్రజలకు పాలు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేశాం..
– నిత్యవసర సరుకులు ఇవ్వాలని గతంలో నిర్ణయించామ్..
– 50వేల కుటుంబాలకు తొమ్మిది సరుకులతో కిట్ పంపిణీ చేస్తున్నాం
– చంద్రబాబు చెప్పిందే చెపుతాడు..
– అబద్దన్ని పదే పదే చెప్పి నిజం అని నమ్మిస్తాడు..
– 2009లో వరదలు వొచ్చినప్పుడు మేము చర్యలు తీసుకున్నాం..
– అధికారులు, పార్టీ నాయకులకు ముందే వరద వస్తుందని తెలుసని చెప్పారు..
– వరదలు అర్ధరాత్రి రావు..అప్పటికప్పుడు రావు సమాచారం ఉంటుంది..
– వరదలపై మోనేటిరింగ్ లేదు..
– ప్రతిదీ గత ప్రభుత్వం చెబితే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొంది ఎందుకు?
– కృష్ణలంక రేటర్నింగ్ వాల్ కట్టడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిoది..
– అమరావతిలో 6 రిజర్వాయర్లు కట్టడం ఎందుకు మునగకుండానే కదా..
– మేము దిగి పాలు పంచిపెట్టే వరకు బాధితులకు పాలు ఇచ్చే నాధుడు లేడు..
– నష్టాన్ని అంచనా వేయాలి..
– ఒక యూనిఫామ్ పాలసీ తీసుకొని ప్రజలకు నష్ట పరిహారం ఇవ్వాలి..
– ప్రతి ఇంటికి ఎన్యుమరేషన్ చేయాలి.. కానీ చేస్తున్న పరిస్థితి నేటికి లేదు..
– ప్రజలకు పనికొచ్చే కార్యక్రమం ఏది చేసినా స్వాగతిస్తాం..
కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తూర్పు నియోజకవర్గం వైసిపి ఇన్చార్జ్ దేవినేని అవినాష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, షేక్ ఆసిఫ్, పొతిన మహేష్ తదితరులు పాల్గొన్నారు.