Friday, September 20, 2024

ఏపీ సీఎం చంద్రబాబుతో మంత్రి ఉత్తమ్ భేటీ

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతీ భేటీ అయ్యారు. ఈ మేరకు గురువారం ఏపీ రాజధాని అమరావతిలో చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు.

తాజాగా జరిగిన ఆంద్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించి నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అభినందించినట్లు మంత్రి ఉత్తమ్ దంపతులు తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

Lavanya Tripati New Pics

Ishita Raj Insta Hd Pics

Nabha Natash New photos