Thursday, April 17, 2025

రైస్‌ మిల్లులో అగ్నిప్రమాదం

-బారీగా గోనె సంచులు దగ్ధం
– షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల మంటలు
– మంటలను అదుపులోకి తీసుకొచ్చిన అధికారులు

నార్సింగిః మెదక్‌ జిల్లా నార్సింగిలోని తిరుమల రైస్‌ మిల్లులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో భారీగా గోనె సంచులు తగులబడ్డాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో రైస్‌ మిల్ల పరిసరాల్లో పొగ దట్టంగా అలుముకుంది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com