Sunday, May 18, 2025

అంతా నోట్ల కట్టలే

టీఎస్, న్యూస్ :దేశ వ్యాప్తంగా ఎన్నికల నేపథ్యంలో నోట్ల కట్టలు బయట పడుతున్నాయి. దేశ చరిత్రలో మొదటి సారిగా అత్యదికంగా నగదు, బంగారం, మద్యం, డ్రగ్స్ పట్టివేత.

దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ. 4,650 కోట్లు విలువ చేసే సొత్తు సీజ్ చేసిన ఎన్నికల అధికారులు.
ఇప్పటి వరకు రూ. 395.39 కోట్ల నగదు పట్టివేత. రూ. 562.10 కోట్ల విలువ చేసే బంగారం మరియు గిఫ్ట్ లు ఈసీ స్వాధీనం చేసుకుంది.

రూ. 2068.85 కోట్ల విలువ చేసే డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. రూ. 489.31 కోట్ల విలువ చేసే మద్యం సీజ్ చేసిన ఎన్నికల అధికారులు.
ఏపీలో ఇప్పటి వరకు రూ. 125.91 కోట్ల నగదు సీజ్. తెలంగాణలో ఇప్పటి వరకు రూ. 121.84 కోట్ల నగదు సీజ్ చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com