Sunday, May 11, 2025

ఛత్తీస్గఢ్లో బస్ ప్రమాదం.. 12 మంది మృతి…

దుర్గు జిల్లాలో ప్రమాదం…

45 అడుగుల మట్టి గనిలో బస్సు పడి ప్రమాదం…

12 మందికి పైగా గాయాలు..

డిస్టీలరి సంస్థలో విధులు నిర్వహించుకుని ఇంటికి వెళ్తున్నప్పుడు ప్రమాదం…

ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులు…

చతిస్గడ్ ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రధాని మోడీ దిగ్బ్రాంతి వ్యక్తం…

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com