Tuesday, May 13, 2025

బస్సులో మంటలు విద్యార్థులు సురక్షితం

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం :మండలం కొటికలపూడి కేతనకొండ రోడ్డులో వంతెనపై ఎస్ఆర్ కళాశాల బస్సులో మంటలు.విద్యార్థులు సురక్షితం వరదల్లో మునిగిన బస్సుకు మరమ్మతులు చేసి శుక్రవారం బయటకు తెచ్చిన వైనం.ఇంజన్ లో నుంచి పొగలు వచ్చి వ్యాపించిన మంటలు.కళాశాల నుంచి విద్యార్థులను దింపి వస్తుండగా ఘటన పూర్తిగా దగ్ధమైన బస్సు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com