Sunday, May 19, 2024

Cantonment by elections: కంటోన్మెంట్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్ధిగా నివేదిత

టీఎస్​, న్యూస్:సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థినిగా నివేదితను బరిలోకి దింపాలని ఆ పార్టీ నిర్ణయించింది. అధికారికంగా మంగళవారం నాడు ఆమె పేరును పార్టీ ప్రకటించనుంది.

ఆ మేరకు ఆదివారం ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో కంటోన్మెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్గాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి లక్ష్మారెడ్డి, దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత కుటుబం సభ్యుడు పాల్గొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular