Monday, March 10, 2025

డ్రోన్ల సాయంతో గంజాయి సాగుకు చెక్: ఏపీ ప్రభుత్వం

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో డ్రోన్లతో గంజాయి సాగును అరికట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తున్న ప్రభుత్వం. ఇప్పటికే అనకాపల్లి జిల్లా 3.55 ఎకరాల్లో డ్రోన్ల సాయంతో గంజాయి సాగును ధ్వంసం చేసిన అధికారులు.3 అడుగులు ఎత్తు పెరిగిన గంజాయి మొక్కలను సైతం కనుగొనేలా హై డెఫనీషన్ చిత్రాలను తీసే మల్టీ స్పెక్టరల్ కెమేరాలను డ్రోన్లతో అనుసంధానించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్న ఏపీ ప్రభుత్వం.

గంజాయి మొక్కలను గుర్తించేందుకు Narcotic Control Bureau (NCB) నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ), గూగుల్ సహాయం తీసుకొని సాటిలైట్ తో హాట్ స్పాట్ ల ద్వారా గుర్తించనున్న గంజాయి సాగు. గంజాయి సాగును సమూలంగా ధ్వంసం చేయాలన్నదే ప్రభుత్వ ధ్యేయం.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com