సీఎం రేవంత్ రెడ్డికి ఈసీ నోటీసులు
టీఎస్, న్యూస్:
సీఎం రేవంత్రెడ్డికి ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని వ్యక్తిగతంగా దూషించినందుకు, అసభ్యపదజాలం వాడినందుకు రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసినట్లు ఈసీ వెల్లడించింది. 48 గంటల్లో రేవంత్ రెడ్డి వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది.