Tuesday, May 21, 2024

ఛత్తీస్‌గఢ్‌లోని అబుజ్‌మద్ అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్

ఛత్తీస్‌గఢ్‌లోని అబుజ్‌మద్ ఫారెస్ట్ ఏరియాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. డీఆర్జీ, ఎస్టీఎఫ్ భద్రతా బలగాలు చేపట్టిన జాయింట్ ఆపరేషన్‌లో మావోయిస్టులు తారసపడినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే భద్రతాబలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నట్లు ఎస్పీ ప్రభాత్‌కుమార్ ధ్రువీకరించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ఎన్నికల కోడ్ ముగియగానే జిల్లాల పునర్విభజన సరైనదేనా..?

Most Popular