Monday, May 20, 2024

గ్రూప్- 2 ప‌రీక్ష‌లు వాయిదా వేయ‌లేదు!

గ్రూప్ 2 వాయిదా వేయలేదని టీఎస్‌పీఎస్‌సీ ప్ర‌క‌టించింది. ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన మేము చేయలేదని తెలియ‌జేసింది. బంధువులు చనిపోవడంతో ఆ కార్యక్రమంలో ఛైర్మ‌న్ ఉన్నార‌ని.. అందుకే అస‌త్య ప్ర‌చారాల్ని న‌మ్మ‌వ‌ద్ద‌ని విజ్ఞ‌ప్తి చేసింది.

గ్రూప్ 2 ప‌రీక్ష‌లు 3 నెల‌లు వాయిదా?

గ్రూప్ 2 ప‌రీక్ష‌ను రాసే విద్యార్థుల‌కు శుభ‌వార్త‌. గ్రూప్ 2 పరీక్షను మూడు నెలల పాటు వాయిదా వేసిన‌ట్లు తెలంగాణ స‌ర్వీస్ క‌మిష‌న్ ఛైర్మ‌న్ జ‌నార్థ‌న్ రెడ్డి. ఈ మేర‌కు ప్ర‌తినిధి బృందానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి హమీ ఇచ్చారు. దీంతో, గ్రూప్ 2 ప‌రీక్ష‌లు అక్టోబర్ లేదా నవంబర్ లో నిర్వహించే అవకాశముంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular