Sunday, May 19, 2024

ఏపీ డీజీపీగా హరీష్​ గుప్తా ఆదేశాలు జారీ చేసిన ఈసీ

టీఎస్​, న్యూస్​ :ఆంధ్రప్రదేశ్​ నూతన డీజీపీగా హరీష్ గుప్తా నియకం అయ్యారు. తక్షణమే విధుల్లో చేరాలని ఈసీ ఆదేశించింది. సాయంత్రం 5 గంటల లోపు బాధ్యతలు తీసుకోవాలంటూ ఈసీ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎన్నికల్లో పక్షపాతవైఖరిని అవలంభిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఆ పదవి నుంచి బదిలీచేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతిపాదించగా.. హరీష్​ గుప్తా పేరును డీజీపీగా సెలక్ట్ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ఈసీ.. సోమవారం సాయంత్రం లోగా డీజీపీగా పదవీ బాధ్యతలు చేపట్టాలని స్పష్టం చేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular