Tuesday, June 3, 2025

తిరుమల లడ్డూపై నేడు సుప్రీంకోర్ట్ లో విచారణ

ఏపీలో తిరుమల లడ్డూ వివాదం పిటిషన్లపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ పిటిషన్ల పై మధ్యాహ్నం 3:30 గంటలకు జస్టిస్ బీఆర్ గవాయ్,జస్టిస్ కేవీ విశ్వనాథన్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరపనుంది. సీఎం చంద్రబాబు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారంటూ నిజానిజాలు తేల్చాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, దీనిపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలని
టీటీడీ మాజీ ఛైర్మన్ వై.వీ సుబ్బారెడ్డి పిటిషన్లు వేశారు.

ప్ర‌దాన వార్త‌లు

సొంత పార్టీ వాళ్లే ఎంపీగా ఓడించారన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com