Sunday, May 19, 2024

కాళేశ్వ‌రం ఈఎన్‌సీగా కొట్టె సుధాక‌ర్‌రెడ్డి

కాళేశ్వరం ఎత్తిపోతల (రామగుండం) ఈఎన్‌సీ గా కొట్టె సుధాకర్‌ రెడ్డిని నియమిస్తూ ఇరిగేషన్‌ సెక్రటరీ రాహుల్‌ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ పని చేసిన నల్లా వెంకటేశ్వర్లును ప్రభుత్వం ఇటీవల ఆ పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. కాగా, జగిత్యాలలో ఇరిగేషన్‌ శాఖ సీఈ గా పని చేస్తున్న సుధాకర్‌ రెడ్డికి పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. మేడిగడ్డ బరాజ్‌ మరమ్మత్తు బాధ్యతలు ఆయన భుజాన పడ్డాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular