40 నిమిషాల పాటు అనేక అంశాల పై ఇరువురి మధ్య చర్చ. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో చేపట్టిన అనేక కార్యక్రమాలను అమిత్ షా కు వివరించిన లోకేష్.
రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నందుకు అమిత్ షా కు కృతజ్ఞతలు తెలిపిన లోకేష్.సమస్యలు అధిగమించి రాష్ట్రం బలమైన శక్తి గా ఎదిగేందుకు కేంద్ర సహాయం ఉంటుందని భరోసా ఇచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.