Sunday, October 6, 2024

ఏడాదికి రెండుసార్లు టెట్

తెలంగాణలో టెట్‌ పరీక్షకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి టెట్‌ పరీక్ష ఏడాదికి రెండుసార్లు నిర్వహించనుంది. జూన్‌లో, డిసెంబర్‌లో టెట్‌ పరీక్షలు నిర్వహించనుంది.

ఇందుకు సంబంధించి తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక అభ్యర్థి ఎన్నిసార్లైనా టెట్ పరీక్ష రాసుకోవచ్చని.. జీవోలో తెలిపింది. ఇక డీఎస్సీలో టెట్‌ మార్కులకు వెయిటేజీ ఉంటుందన్న సంగతి తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular