Wednesday, May 14, 2025

విద్యార్థి సాయి చరణ్ ను అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

రంగారెడ్డి జిల్లా నందిగామలోని ఒక ఫార్మా కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ధైర్య సాహసాలను ప్రదర్శించి అందులో చిక్కుకున్న కార్మికులను కాపాడిన విద్యార్థి సాయి చరణ్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. యువకుడి తెగింపు, ప్రదర్శించిన ధైర్య సాహసాలు యువకులకు స్ఫూర్తిగా నిలుస్తాయని ఆయన కొనియాడారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com